News
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చం ...
జైపూర్లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు.
క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. కేవలం పది నిమిషాల్లోనే భూమిని కొనుగోలు చేయవచ్చని చెబుతుంది. అయితే ఇది ఒక్క ప్రాజెక్ట్ వరకేనా.. లేదంటే భవిష్యత్తులోనూ రియల్ ఎస్టేట్ రంగ ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వచ్చాక చాలా పనులు ఈజీగా అయిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా గూగుల్ కూడా తన ఏఐ ఫ్లైట్ డీల్స్ టూల్ తీసుకొచ్చింది. దీనితో విమాన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.
కూకట్పల్లిలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఒంటిపై కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళగా… ఒంటరిగా ఉన్న బాలికను హత్య చేశారు.
ముంబయి నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు విమానాల రాకపోకలపైనా ప్రభావం పడింది.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results